ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం

  • రైతుల సమస్యలపై జనసేన పోరాటం.. పోరాటానికి స్పందించిన ప్రభుత్వం

దెందులూరు: వరి పండిస్తున్న రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జనసేన పార్టీ పోరాటం చెయ్యడం జరిగింది. ఈ పోరాటాలకి స్పందించిన ప్రభుత్వం.. రైతుల పక్షాన జనసేన డిమాండ్ చేసిన వాటిని అమలుపరిచిన ప్రభుత్వం.. ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేసిన ప్రభుత్వ అధికారులు. అని ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం.. దానికి నిదర్శనమే ఇది అని హర్షం వ్యక్తం చేసారు.