చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు, బి.ఎస్ కోకోనట్స్ అధినేత బోనం సాయి ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం సఖినేటిపల్లి స్టీమర్రేవు మరియు గొది ముత్యాలమ్మగుడి దగ్గర మరియు పద్మరాజు కాలనీ ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు.