బొబ్బిలి జనసైనికుల నిలయం వద్ద జనసేన పార్టీలో చేరికలు

బొబ్బిలి నియోజకవర్గం: పాత పెంట గ్రామం నుంచి వైసీపీ, ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి బొబ్బిలి మండల అద్యక్షలు సంచాన గంగాధర్, సీనియర్ నాయకులు గేదెల శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్వహణ కార్యదర్శి బాబు పాలూరు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. బొబ్బిలి నాయకులు లంక రమేష్, పల్లెం రాజా, రేవలా కిరణ్, రాజా జగన్, తెర్లాం మండల అధ్యక్షుడు మరడాన రవి, యందువ సత్యనారాయణ, చుక్కవలస రాజు, చీమల సతీష్, జగదీష్, కమలేష్, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు గండ్రేటి రమ్య, అలివేలు, యామిని జనసైనికులు పాల్గొన్నారు.