చింతలూరు గ్రామం నుండి జనసేనలోకి చేరికలు
కొత్తపేట: ఆలమూరు మండలం, చింతలూరు గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. వాడపాలెం బండారు శ్రీనివాస్ కార్యాలయం వద్ద ఇంఛార్జి బండారు శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు గుత్తుల రాంబాబు, కంభంపాటి శ్రీనివాస్, బొక్క శివరామకృష్ణ, ర్యాలీ సాయి, మోపాటి దుర్గాప్రసాద్, యర్రంశెట్టి సత్తిబాబు తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-27-at-10.42.32-AM-1024x461.jpeg)