బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

*రుస్తుంబాదలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన అధినేత్ పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వం నచ్చి నరసాపురం నియోజకవర్గం మంగళగుంట పాలెం(రుస్తుంబాద) గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కడలి వేణు, మూలగుత్తుల శ్రీను, కడలి సాంబశివరావు, అనసూరి చక్రవర్తి, చింతపల్లి శ్రీనివాసు, అనసూరి వెంకట సత్యనారాయణ, కడలి కుసుమకర్, కడలి పెంటయ్య, అనసూరి సూరయ్య, కడలి కొండల స్వామి, అనసూరి శ్రీను, కడలి నాగేంద్ర బాబు, పీతాని బాలు, గుబ్బల కొండలస్వామి, కడలి శ్రీను, కడలి నారాయణస్వామి, కడలి రాంబాబు, అనసూరి వెంకట సాయి, అనసూరి గెదయ్య, దొంగ శేఖర్ బాబు, గుబ్బల సాయి, అనసూరి చంద్రశేఖర్, అనసూరి బాబీ, అనసూరి నాగేంద్రబాబు, గుబ్బల దుర్గాసాయి, కడలి రాంబాబు, పీతాని శివ సత్యనారాయణ, అనసూరి సత్యశివ, అనసూరి బాలాజీ, అనసూరి నరసింహ, కడలి వెంకట ప్రసాద్, బొక్కా సత్యకృష్ణ, అనసూరి సత్యనారాయణ మరియు దాదాపుగా 70 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని, పులి భుజంగరావు, యడ్లపల్లి మహేష్, పొలమూరి నవరత్నం, బందెల వెంకటరత్నం, మండా శ్రీను, కొల్లాబత్తుల సుందర్ బాబు, కప్పల నిఖిల్, బెల్లంకొండ రాంబాబు, యడ్లపల్లి రామారావు, కాకుమళ్ల బాబీ, బందెల కమల్, కందులపాటి బాలాజీ, గ్రంధి నాని మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

  • కొప్పర్రు గ్రామంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం కొప్పర్రు గ్రామం మంగళగుంట పాలెంకు చెందిన వైసీపీ కార్యకర్తలు చింతపల్లి శ్రీనివాసరావు, ఇళ్ళ రాంబాబు, గుబ్బల వెంకటేశ్వర్లు, గుబ్బల కృష్ణాంజనేయులు, చింతపల్లి వెంకటరమణ, పితాని నాగబాబు, రామనాథం ఏసుధానం, పిల్లి శ్రీను, చెల్లబోయిన శంకర్, చింతపల్లి జగదీష్, దొంగ గోవిందరావు, రామనాథం శ్రీనివాసు, పీతాని నాగ దుర్గారావు, చింతపల్లి మనోజ్, పాలా వెంకటేశ్వర్లు, చింతపల్లి సత్యనారాయణ, చింతపల్లి బుల్లి సత్యనారాయణ, దొంగ సూర్యనారాయణ, గుబ్బల బాలాజీ, గుబ్బల రాఘవ్, చింతపల్లి కోటేశ్వరరావు, చెళ్ళబోయిన రాంబాబు, కౌరు పోతురాజు, పితాని సుబ్బారావు మరియు దాదాపుగా 60 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని, పులి భుజంగరావు, యడ్లపల్లి మహేష్, పొలమూరి నవరత్నం, బందెల వెంకటరత్నం, మండా శ్రీను, కొల్లాబత్తుల సుందర్ బాబు, కప్పల నిఖిల్, బెల్లంకొండ రాంబాబు, యడ్లపల్లి రామారావు, కాకుమళ్ల బాబీ, బందెల కమల్, కందులపాటి బాలాజీ, గ్రంధి నాని నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.