నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం కేపీ పాలెం సౌత్ గ్రామానికి చెందిన దొంగ పుల్లారావు, బొక్కా రామాంజనేయులు, బళ్ళ స్వామి, యాండ్ర దుర్గారావు, కఠారి దాసు, కడలి నాగేశ్వరరావు, పాలపర్తి చిట్టిబాబు, నేతల జలదుర్గారావు, అందే శ్రీను, బత్తుల ఏసు, ఉల్లంపర్తి సురేష్, సిర్రా సుబ్బారావు, బొక్కా చింతారావు, కొల్లాటి నాగరాజు, కడలి మణికంఠ, బొక్కా శ్రీనివాస్, అందే లాజర్, ఒడుగు ధర్మయ్య, కఠారి ముసలయ్య, చినిమిల్లి మూలాస్వామి, బళ్ల నాగేశ్వరరావు, బొక్కా ఏడుకొండలు, బాలం సత్యనారాయణ, దొంగ నాగేశ్వరరావు మరియు దాదాపుగా 50 మంది కేపీ పాలెం సౌత్ గ్రామ సర్పంచ్ అందే దొరబాబు ఆధ్వర్యంలో మరియు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ గారి సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలవల నాని, బొమ్మిడి సునీల్, కొల్లాటి గోపీకృష్ణ, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, నిప్పులేటి తారకరామారావు, వట్టిప్రోలు సతీష్, బందెల ఎలీషా, ఉప్పులూరి రాంబాబు, అందే జగదీష్, మేళం బాన్ను, యాతం మహేష్, అందే శివ, అందే పద్మాజీరావు, జీవరత్నం, ఆకన వీరవెంకట కృష్ణ మరియు నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.