నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు
నరసాపురం, వైసీపీ పాలనపై విరక్తి చెంది జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరసాపురం పట్టణం 28వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు మోటూరి శ్యామ్ ప్రసాద్, తెన్నేటి సందీప్ కుమార్, మడికి అనిల్, బి విజయ చంద్ర, గుబ్బల మురళీ, బొక్కా ప్రసాద్, పొలమూరి మహేష్, భూపతి పృథ్వి, కోళ్ల ప్రసాద్, బాధంపొడి చిన్న, నంబు నాగరాజు, వర్ధనపు సతీష్, జక్కంపూడి గోపి, వీరవల్లి ప్రసాద్, మామిడిశెట్టి వేణు, మామిడిశెట్టి శ్రీను, మామిడిశెట్టి సురేష్, గుబ్బల వెంకటేశ్వరరావు, వేడంగి శ్రీనివాసు, చుట్టుగుళ్ళ జాన్, దిగమర్తి శామ్యూల్ వినయ్ కుమార్, మోటూరు రమేష్, గుబ్బల శివ, పిల్లనగ్రోవు సునీల్, వీరవల్లి రాజు, దొంగ ముకుంద, పాలా నాగరాజు, గరగా రాజేంద్ర, మోటూరి శ్యామ్, జడ్డు నాగబాబు, మామిడిశెట్టి వేణు, మానేపల్లి సాయి మల్లేశ్వరరావు అలాగే దాదాపుగా 80 మంది వర్ధనపు ప్రసాద్ ఆధ్వర్యంలో మరియు టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బందెల రవీంద్ర, మానేపల్లి సాయి మల్లేశ్వరరావు, జడ్డు నాగబాబు, దేవిరెడ్డి ధర్మారావు, పాకెర్ల కిరణ్, వర్ధనపు పండు, నల్లి బుల్లిరాజు, పాలపర్తి దుర్గా శంకర్, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, కుసుమ కిరణ్, కప్పల నిఖిల్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-12-at-16.58.54-1024x682.jpeg)