గాదె సమక్షంలో జనసేన పార్టీలో చేరికలు

గుంటూరు: జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకురాలు హరి సుందరి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో పోలిశెట్టి కృపావతి, అడపా అంజలి, కోట శ్యామల ఆదివారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి గాదె మెడలో పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.