నెల్లూరు సిటీలో జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రచారం
నెల్లూరు నగరాన్ని భారతదేశంలోనే నెం.1 స్మార్ట్ సిటీగా చేసి చూపిస్తామని అలాగే… నిరుపేదలు ఆర్ధికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి, మా ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం, జనసేన, బిజెపి ముగ్గురు అభ్యర్థి పొంగూరు నారాయణతో కలిసి జనసేన నాయకులు గునుకుల కిషోర్, జనసైనికులు మరియు ఇతర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రజల్ని అభ్యర్థించారు.