జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణి కార్యక్రమం

సూళ్లూరుపేట నియోజక వర్గం, నాయుడుపేట జనసేన పార్టీ, శెట్టిపల్లి యశ్వంత్ కుమార్ అద్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్ పాల్గొని కిట్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రంలో జనసేన కార్యకర్తలు ఏళ్ళ మునిరాజా, శివ, గౌస్, ముస్తఫా అబ్బాస్, సురేంద్ర, జహీర్, కుట్టి, గణేష్,వేణుగోపాల్, జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.