ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశం
ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-09-at-21.26.02-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-09-at-21.26.02-1-1024x576.jpeg)