ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశం

ఉమ్మడి తుర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ అధ్యక్షతన రాజమండ్రిలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు, నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.