Mudinepalli: ముదినేపల్లిలో చివరి రోజు ప్రచారంలో దూసుకుపోయిన బీజేపీ మరియు జనసేనపార్టీ

కృష్ణా జిల్లా, కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలంలో ఈ నెల 16వ తేదీన ముదినేపల్లి 2nd సెగ్మెంట్ ఎంపీటీసీ ఎన్నికల భాగంగా చివరి రోజు ముదినేపల్లిలోని గురజ రోడ్ మరియు మసీదు కాలనీలో ప్రచారంలో దూసుకుపోయిన బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు. 16వ తేదీన జరిగే ఎంపీటీసీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి ఎంపీటీసీ అభ్యర్థి శ్రీ మీసాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా శ్రీ కార్యదర్శి పేర్ని జగన్, సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, జనసేన నాయకులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణా, కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ పైడిపటి శివ శంకర్, SC సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మొవ్వ ఫణి, జనసేన నాయకులు తోట గణేష్, భూపాల రాంబాబు, అంబుల భరత్, లంకపల్లి నాని, తనుకుల రవి తేజ, సత్యవోలు గణేష్, మల్లంపల్లి వీరబాబు, విజయ్, జనసైనికులు పాల్గొన్నారు.