సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు పూలే 195 వ జయంతి సందర్భంగా కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది.