డిజిటల్ క్యాంపెయిన్ లో పెద్దాపురం జనసేన

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని కాకినాడ ఎంపీ వంగా గీత గారు పార్లమెంట్లో గళం విప్పాలని మూడో రోజు జనసేన పార్టీ తరపున పెద్దాపురం వీరమహిళలు శ్రీమతి పెంకే వెంకటలక్ష్మి, చోడిశెట్టి ఇందిరా ప్రియదర్శిని లు #Raise_Placards_YSRCP_MP SaveVizagSteelPlant అని ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు.