కాపు సంక్షేమ సేన నాయకులకు స్వాగతం పలికిన కళ్యాణదుర్గం జనసేన

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాపు సంక్షేమ సేన సంఘం సమావేశం కోసం జనసేన పార్టీ అనంతపురం పట్టణ ముఖ్య నాయకులు కాయగూరల లక్ష్మీపతి, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంజీవ రాయుడు, జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు లాయర్ దివాకర్, జనసేన పార్టీ అనంతపురం టౌన్ ఉపాధ్యక్షులు ఆదినారాయణ మరియు జిల్లా కాపు సంక్షేమ సేన ముఖ్య నాయకులు కళ్యాణదుర్గంకు వచ్చిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున వీరికి స్వాగతం పలుకుతూ.. కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ & జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన వీరమహిళ షేక్ తార, కళ్యాణదుర్గం నియోజకవర్గం స్పోక్ పర్సన్ & మైనారిటీ హెడ్ సయ్యద్, కళ్యాణదుర్గం రూరల్ మండల కమిటీ సభ్యుడు అనిల్ పాల్యం, మల్లాపురం జనసైనికుడు మల్లికార్జున మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.