వల్లభనేనిని మర్యాదపూర్వకంగా కలిసిన కామిశెట్టి రమేష్
గుంటూరు: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా.. గుంటూరులోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, మరియు మండల కమిటీ సభ్యులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-21-at-11.29.07-AM.jpeg)