కడియపులంక పుంతలో ముసలమ్మ అమ్మవారి మహోత్సవంలో కందుల దుర్గేష్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-8.48.44-PM-1024x461.jpeg)
కడియపులంక గ్రామములో పుంతలో ముసలమ్మ అమ్మవారి 56 వార్షికోత్సవ మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గులు పోటీ విజేతకు మొదటి బహుమతిని అందజేసిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు కందుల దుర్గేష్ మరియు జనసేన నాయుకులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-16-at-8.48.44-PM-1-1024x461.jpeg)