కనిగిరి జనసేన ఆధ్వర్యంలో కాంతితో క్రాంతి

కనిగిరి, కనిగిరి మండలం, బలిపల్లి పంచాయతీ బాల వెంకటాపురం గ్రామంలో కాంతితో క్రాంతి ప్రోగ్రాంలో జనసేన నాయకులు మరియు టిడిపి నాయకులు కాసు కృష్ణారెడ్డి, పాలకొల్లు లక్ష్మీరెడ్డి, బోయల గురుస్వామి రెడ్డి, కాకర్ల మల్లికార్జున యాదవ్, దుడ్డు బాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్ మరియు సేలం రవి మాదాల కొండలరావు, కోటంశెట్టి సిసింద్రీ, కోటంశెట్టి బాబు, సేలం రవి తదితరులు పాల్గొనడం జరిగినది.