జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, లోపెంట పంచాయతీకి చెందిన జనసేనపార్టీ కుటుంబ సభ్యులు సబ్బవరపు గౌరీశంకర్, తండ్రికి గతంలో మందుగుండు సామగ్రి పేలి తన చేతికి తీవ్ర గాయమైన విషయం తెలిసి వాళ్ళ కుటుంబాన్ని ఆదివారం పరామర్శించి, అలాగే అదే గ్రామంలో జనసేన వీరమహిళ నాయన లావణ్య తల్లి, నాయన లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలకు జనసేనపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు కాంతిశ్రీ. ఈ కార్యక్రమంలో లోపెంట నాయకులు దుర్గారెడ్డి, మీసాల రవి, బార్నాల దుర్గారావు, కాకర్ల బాబాజీ, పంచాయతీ పెద్దలు, యువత జీరు దామోదర్, కలుపన చందు, అలుపన రాం, నయన తేజ, అనంత్, వాసు, రాము దామోదర్ తదితరులు పాల్గొన్నారు.