అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించిన కూకట్పల్లి జనసేన
కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొల్ల శంకర్, భాగ్యలక్ష్మి, శ్యామ్, ద్రాక్షాయిని, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-4.48.10-PM-2-1024x768.jpeg)