వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పాలాభిషేకం

ఎచ్చెర్ల, వెనుకబడిన తరగతుల అభ్యున్నత కోసం పాటుపడిన కాపు కుల ప్రత్యక్ష దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ తరపున సోమవారం లావేరు మండలంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు అర్జున్ భూపతి, దన్నాన చిరంజీవి, బొంతు విజయ్ తమ్మినేని శ్రీనివాస్, మీసాల రామకృష్ణ, వడ్డేపల్లి శ్రీనివాస్, అదపాక అప్పలరాజు, తాళబత్తుల పైడిరాజు, దన్నాన సంతోష్, చిన్న, లావేరు నాయకులు ఇజ్జు శ్రీనివాస్, కోల రాజేష్, రాజా రమేష్, స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.