నారా లోకేష్ ను కలసిన కుర్ల రాజశేఖర్ రెడ్డి

రంపచోడవరం: సుదీర్ఘకాలం విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అమలాపురంలో జరగనున్న సందర్భంగా రంపచోడవరం నియోజవర్గం జనసేన పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులు కుర్ల రాజశేఖర్ రెడ్డి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేయడం జరిగింది. రంపచోడవరం నియోజవర్గం తరఫున ఈ కార్యక్రమంలో రంపచోడవరం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పాపోలు శ్రీనివాస్, రాజవొమ్మంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు, కొంతం శ్రీనివాస్ కలవడం పాల్గొన్నారు.