జగన్ రెడ్డికి పిండం పెట్టిన తెలంగాణ జనసేన నాయకులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాగోగుల గురించి, 30 వేల మంది మహిళల మిస్సింగ్ గురించి, ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి ప్రజలకు వివరిస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాటిపై స్పందించకపోగా నిర్లజ్జగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై పలుచని మాటలు మాట్లాడుతూ.. తన బాధ్యతను విస్మరిస్తున్నందున పిందప్రదానం చేసినట్లు తెలిపారు. జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షులు మహేష్ పెంటల, విద్యార్థి నాయకులు వినోద్, పవన్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.