వినాయక చవితి వేడుకలలో పాల్గొన్న లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: శ్రీ వరసిద్ధి వినాయక చవితి పురస్కరించుకొని సోమవారం నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి దంపతులు భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో విగ్నేశ్వరస్వామి వారి మండపాలను సందర్శించి నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలను ఆ స్వామి వారు చల్లగా చూడాలని తమ ప్రార్థనలు సమర్పించడం జరిగింది.