వారాహి యాత్ర విజయవంతం కావాలని మడకశిర జనసేన ప్రత్యేక పూజలు
మడకశిర: వారాహి యాత్ర విజయవంతం కావాలని మడకశిరలో శ్రీ మెట్టబండ ఆంజనేయ స్వామి గుడిలో మడకశిర జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మడకశిర పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, మడకశిర మండల అధ్యక్షుడు శివాజీ, సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్, ఎస్.వి శ్రీనివాస్, హరీష్, నరసింహ మూర్తి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-2.15.47-PM-1024x758.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-14-at-2.15.47-PM-1-768x1024.jpeg)