పీసీసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మడకశిర మండల అధ్యక్షులు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-29-at-8.00.41-PM-1024x461.jpeg)
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పీసీసీ సభ్యులు చిలక మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర మండల అధ్యక్షులు టి.శివాజీ, పవన్ కళ్యాణ్, యశ్వంత్, విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-29-at-8.00.42-PM-461x1024.jpeg)