పెనుకొండ జనసేన ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పెనుకొండ: జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సంధర్భంగా పెనుకొండ మండల కేంద్రం లోని జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం గాంధీ సర్కిల్ నందు గల విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులుఅర్పించి ఆయన ఆశయాలను సాధించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్, మండల కన్వీనర్ మహేష్, మండల ఉపాధ్యక్షులు మంజునాథ్, సురేష్, మండల ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, వీర మహిళ శిరీష, మరియు నాయకులు బంగారు, హరి నాయక్, మల్లేష్, విజయ్ సంతోష్, రమేష్, జనార్ధన్, సురేష్, మంజునాథ్, రమేష్, తదితరులు పాల్గొని ఘన నివాళులర్పిచడం జరిగింది.