జాతిపిత గాంధీ మహాత్మునికి ఘననివాళి

సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్ల మంది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్రాలు అందిచిన జాతిపిత మహాత్మా గాందీ గారి జయంతి సందర్భంగా ఆ మహానియుడికి విశాఖ విభాగ మత్స్యకార రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. మూగి శ్రీనివాస రావు, 36వ వార్డు జక్కా వాసుదేవరావు, బొకం శరత్ఘ మరియు 34వ వార్డు వెంకట్ పవన్నం మరియు 39వ వార్డు జనసేన రమేష్ ఘనంగా నివాళుర్పించారు.