Pithaputam: తాటిపర్తి శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి..!

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారి పంచాయతన దేవాలయం నందు అపర్ణ పుష్కరిణి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసైనికుల ఆహ్వానం మేరకు గౌరవనీయులు పిఠాపురం నియోజవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరిజిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, అమరాది వల్లి, అడబాల వీర్రాజు, దాసం కొండబాబు, గారపాటి శివ, కొండ రావు, రంపం సత్తిబాబు, దాసం వెంకన్న, సామినేడి కృష్ణ, అమల కంటి శ్రీను, గోకరకొండ బుజ్జి, ఇంటి నాని, మొయిళ్ళ సత్యనారాయణ, కందా సతీష్, పాలశెట్టి పెద్ద, నక్కా దత్త, వినుకొండ అమ్మాజీ, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, తాడిపర్తి గ్రామ ప్రజలు, జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.