21వ వార్డులో మన కోసం మన నాయకర్

నరసాపురం పట్టణం 21వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, బీజేపీ ఇంఛార్జి మేకల సతీష్. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, జక్కం శ్రీమన్నారాయణ, బందెల రవీంద్రబాబు, కొల్లు పెద్దిరాజు, పులి భుజంగరావు, జానా రాంబాబు, మోకా అంజిబాబు, లంక సూరిబాబు, సుంకర టీ యు నాగేశ్వరరావు, కట్టా నాగేంద్ర బాబు, గాది గంగాద్రి, గాది వెంకటేశ్వరరావు, సాయి ఉదయ భాస్కర్, గన్నాబత్తుల పండు, మల్లంపల్లి అంజి, తాడి రమేష్, ఆరేటి వేణు, లంక శివ, కొమ్మిరెడ్డి చిన్ని, లంక వినోద్, లంక నరేష్, పెన్నిడి సతీష్, మోకా చింటూ, జవ్వాది శివ, జవ్వాది శశి, వాసుకూరి సాయి, గన్నాబత్తుల చందు, గేదల సాయి, ముత్యాలపల్లి జగదీష్, మేకా వంశీ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.