మర్రి శశిధర్ రెడ్డి గెలుపు కోసం పాదయాత్ర
తెలంగాణ, సనత్ నగర్ నియోజకవర్గం జనసేన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నల్లకుంట, రాంగోపాల్ పేట్ డివిజన్ లో పాదయాత్ర కార్యక్రమంలో సనత్ నగర్ జనసేన ఇన్చార్జి ఎం.కావ్య ముదిరాజ్, వీర మహిళలు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-24-at-21.43.00-1024x576.jpeg)