అఖిలపక్ష రైతు సదస్సులో పాల్గొన్న మర్రిపాడు మండల జనసేన నాయకులు

సోమశిల హై లెవల్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్వహించిన అఖిలపక్ష రైతు సదస్సులో మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి, ఉపాధ్యక్షులు ఈరుపోతు ఉదయ్, కార్యదర్శి రాంరెడ్డి ప్రశాంత్ రెడ్డి మండల నాయకులు పెనుమాది నరసింహా రాయల్, చిన్నా జనసేన మరియు రైతులు పాల్గొనడం జరిగింది.