వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు మరియు మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు అధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ సామజిక వర్గానికి చెందిన సుమారు 70 మందికి పైగా వైసీపీ నుండి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, రాష్ట్ర మత్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ దేశ రాజు, ఎంపీపీ మెడిచర్ల సత్యవాణి రాము, పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, బొంతు రాజేశ్వర రావు, గొల్లమందల పూర్ణ చంద్రరావు, ఉండపల్లి అంజి, ఎంపీటీసీ చొప్పాల బాబురావు, బైరా నాగరాజు, మండల అధ్యక్షులు మాల్లిపూడి సత్తిబాబు, సూరిసెట్టి శ్రీనివాస్, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, దొడ్డా జయరాం, గుణిసెట్టి రామ్ జీ, కుసుమ నాని, మండల కార్యదర్శి జిల్లేళ్ళ రక్షక్, పవన్ ప్రసాద్, కొల్లు వేంకట రాజు, దిపాటి మిథున్, మండేలా బాబీ నాయుడు, మెడిచర్ల ప్రసాద్, ఉలిసెట్టి లక్ష్మణ్, అడ్డగళ్ళ బంగార్రాజు, అడబాల అప్పాజీ, చింతా స్వామి, చింతా మణికంఠ, కోపనాతి స్వామి, బందన దుర్గా ప్రసాద్, పినపోతు బాలాజీ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.