పడాల అరుణ సమక్షంలో జనసేనలో భారీ చేరికలు
జిన్నంలో సోమవారం మాజీ మంత్రివర్యులు శ్రీమతి పడాల అరుణ సమక్షంలో, ఇజ్జిరోతు కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకి ఆకర్షితులై, జనసేన సిద్ధాంతాల మీద మక్కువతో జనసేన పార్టీలో 50 కుటుంబాలు చేరికలు జరిగాయి, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునకాల జగన్నాధ రావు, కిరణ్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-8.34.19-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-8.34.21-PM.jpeg)