కంబాల వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న మేడ గురుదత్

రాజానగరం: సీతానగరం మండలం, సింగవరం కాలనీలో కంబాల వారి వివాహ మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ విరమహిళ బెల్లపు విజయ, సీతానగరం మండల అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, చిడిపి నాగేష్, అప్పయమ్మ (ప్రసాద్), కందికట్ల అరుణ కుమారి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తతాజీ, చల్లా ప్రసాద్, చేకూరి చక్రం, కంబాల నాగేంద్ర, ఎళ్ళ మణి, కనుమూరి వరప్రసాద్, భాను, బెజవాడ సాయి, సూరిబాబు, ముని, రాజు కుమార్, ముళ్ల కృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.