తెలగంశెట్టి శివను పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కీలక నాయకులు తెలగంశెట్టి శివ తండ్రి పెద్దరోజు కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, కోరుకొండ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, రాజానగరం మండలం కన్వీనర్ బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండలం జనసేన పార్టీ కన్వీనర్ కారిచర్ల విజయ్ శంకర్, విరామహిళ కందికట్ల అరుణ కుమారి, పోసిబాబు, గేదల సత్తిబాబు, దుబాయ్ శ్రీను, చిడిపి నాగేష్, చిక్కాల శ్రీను,రాజానగరం మండలం కార్యదర్శి నల్లమిల్లి విష్ణు చక్రం, గదరాడ జనసేన పార్టీ నాయకులు గళ్ళా సతీష్, శ్రీకృష్ణపట్నం నాయకులు అడబాల హరి కృష్ణ పాల్గొనడం జరిగింది.