బత్తిన వెంకన్నదొర శ్రీమతిని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్నదొర శ్రీమతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ నాగావరుపు భాను, యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి, కోరుకొండ మండల జనసేన అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్, కోరుకొండ జనసేన పార్టీ మండలం వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు కోరుకొండ మండల నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, తెలగంశెట్టి శివ, పోసి బాబు, రచ్చపోతుల సురేష్, రాజానగరం మండల నాయకులు చల్లా ప్రసాద్, అడబాల హరి, మెడిద వీరబాబు, శ్రీరంగపట్నం జనసేన పార్టీ నాయకులు తన్నీరు తతాజీ, అడపా అంజి బాబు తదితరులు పాల్గొన్నారు.