ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమావేశం
మచిలీపట్నంలో మార్చ్ 14 తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభకు ఏర్పాట్లు గురించి సభా వేదిక వద్ద జనసేన నాయకులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మైలవరం ఇన్ఛార్జ్ అక్కల రామ మోహనరావు (గాంధి), జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలం నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-06-at-11.14.59-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-06-at-11.14.55-1024x576.jpeg)