మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల
రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నర్సాపురం గ్రామం సీతమ్మ చెరువు దగ్గర కనక దుర్గమ్మ తల్లి వారి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వారి వెంట జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నర్సాపురం గ్రామ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-02-at-3.20.23-PM-1024x768.jpeg)