మహా అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం: సీతానగరం మండలం, ముగ్గళ్ళ గ్రామంలో బాలగణపతి యూత్ వారు ఏర్పాటు చేసిన బాలగణపతి నవరాత్రి మహాఅన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించిన నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు మట్ట వెంకటేశ్వర రావు, గెడ్డం క్రిష్నయ్య చౌదరి, రుద్రం నాగు, వీరమహిళ వినుము వెంకటలక్ష్మి, వీరమహిళ కందికట్ల అరుణకుమారి, రుద్రం కిశోర్, రుద్రం గణేష్, బోడపాటి కరుణాకర్, ఎరుబండి కేశవ, ముత్యాల మహేష్, చిక్కాల నాగేంద్ర, దూలం విగ్నేష్, కొండేటి సత్య మరియు జనసైనికులు పాల్గొన్నారు.