పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాధేపాలెం వాస్తవ్యులు దుల్ల శ్రీను అనారోగ్యంతో వరుణ్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారనే విషయాన్ని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం, రాధేపాలెం గ్రామంలో గుత్తుల వరలక్ష్మికి గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ అయిందని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. అనంతారం రాజానగరం మండలం, రాధేపాలెం గ్రామం లో అరుబ్రోలు లచ్చియ్య గారికి గత కొన్ని రోజులగా అనారోగ్యంతో బాధపడుతున్నారనే విషయం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారిని పరామర్శించడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం, రాధేపాలెం గ్రామంలో కందిరెల్లి చక్రమ్మ స్వర్గస్తులైన విషయం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి స్థానిక నేతల ద్వారా తెలుసుకుని వారి కుటుంబం సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.