నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, కణుపూరు గ్రామంలో దేవి నవరాత్రులు పురస్కరించుకుని గ్రామంలో ప్రసిద్దిగాంచిన నూకాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ముక్కా రాంబాబు, ముక్కా దివ్య దేవి, తర్రా నాని, గళ్ళ కేదారేశ్వరుడు, ఉప్పలపాటి వీరబాబు, చల్లపల్లి రాముడు, గుర్రం లోవరాజు, తర్రా వీరబాబు, తాంబాబత్తుల అంజి, బోద సతీష్, గుర్రం యువరాజు, తర్ర దుర్గ, తర్ర అరుణ, తర్ర దేవి, కరణం మల్లీశ్వరావు, గళ్ళ ప్రసాద్, ఇందల సతీష్, దేవన దుర్గ ప్రసాద్ (డి డి) జనసైనికులు పాల్గొన్నారు.