గ్రామ సభకు ముఖ్య అతిధిగా శ్రీమతి మేడిచర్ల సత్యవాణి
రాజోలు, తూర్పుపాలెం గ్రామ పంచాయితీ వద్ద సర్పంచ్ గుల్లింక మురళి వెంకట సత్యనారాయణ వారి అధ్యక్షతన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభ జరిగినది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిధిగా శ్రీమతి మేడిచర్ల సత్యవాణి మలికిపురం జనసేన పార్టీ ఎంపీపీ హాజరవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-13-at-18.50.17-776x1024.jpeg)