సభ్యత్వ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది: ములకాల సాయికృష్ణ

రంపచోడవరం, వి.ఆర్.పురం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభమైన శుభ సందర్భంలో సభ్యత్వ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. వి.ఆర్.పురం మండలంలో జనసైనికులు క్రియాశీలక సభ్యత్వం చేయించుకుంటున్నారు ఇంకా చేయించుకోవలసిన వాళ్లు ఉన్నారని, ఇంకొక కొన్ని రోజులలో ఈ సువర్ణావకాశం ముగియనుందని గ్రహించి త్వరగా సభ్యత్వాలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాంమని జనసేన నాయకులు ములకాల సాయికృష్ణ అన్నారు. గ్రామంలో సభ్యులు చేయించుకోని వారు ఉంటే నన్ను(ములకాల సాయికృష్ణ 9666358945) సంప్రదించండని, సిగ్నల్ ఉండే ఏరియా లో అయితే నేనే స్వయంగా వచ్చి చేస్తాను సిగ్నల్ లో లేని వారు వి.ఆర్.పురం వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.