పురపాలక ప్రతిపక్షనేత యేడిదకు మాతృ వియోగం

అమలాపురం: అమలాపురంపురపాలక జనసేన 3వ వార్డు కౌన్సిలర్, ప్రతిపక్ష నేత యేడిదవెంకట సుబ్రహ్మణ్యం(శ్రీను) మాతృ మూర్తి యేడిద రత్నకుమారి అమలాపురం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూబుధవారం కన్ను మూసారు.