నా సేన కోసం నా వంతు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

  • రాజ్యాధికారం దిశగా జనసేన అడుగులు..
  • ఇందులో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి..
  • ప్రజలే జెండా ఎగరేసే రోజు రావాలి..
  • అది పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం..
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న..

నా సేన కోసం నా వంతు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పోస్టర్ ను ప్రారంభించిన జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పి హరిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా సంయుక్త కార్యదర్సులు రాఘవ, కీర్తన, జిల్లా అధికార ప్రతినిధి మెరుపుల మహేష్, కార్వేటి నగరం మండల ఉపాధ్యక్షులు విజయ్, నగర కమిటీ అధ్యక్షులు రాజేష్, పెనుమూరు మండల కమిటి అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా కార్యక్రమ నిర్వహణ కమిటి సభ్యులు బాను చంద్ర రెడ్డి, వడమాల పేట మండల అధ్యక్షులు ముని శేఖర్, నగిరి నియోజకవర్గం అన్నీ మండలాల కమిటి సభ్యులు.