తాడేపల్లిగూడెం జనసేన కార్యాలయంలో నవరాత్రి మహోత్సవాలు
తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన వీర మహిళ, ఉభయగోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మధులత కసిరెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో దశమి నవరాత్రుల సందర్భంగా నెలకొన్న అమ్మవారికి చీర, సారె, అమ్మవారి అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-14.32.53-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-04-at-14.32.52-1024x461.jpeg)