పదోన్నతి పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ డీ.జీ.పీ.గా నియమితులైన అంజనీ కుమార్ కి, పదోన్నతి పొందిన సీ.ఐ.డీ.చీఫ్ మహేష్ భగవత్, ఏ.సీ.బీ.డీ.జీ. రవిగుప్త, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, లా అండ్ ఆర్డర్ డీ.జీ. సంజయ్ కుమార్ జైన్, రాచకొండ సీ.పీ. దేవేందర్ సింగ్ చౌహన్ లకి తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.