జనసేన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్, “ఛలో కొండగట్టు” యాత్రను విజయవంతం చేసిన మరియు కొండగట్టు ఆంజన్న సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి జరిగిన పూజలో, ధర్మపురి పర్యటనలో పాల్గొన్న ప్రతీ కార్యకర్తకు, నాయకులకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ యాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేద్దామని తెలిపారు.