రైతు భరోసా యాత్రలో భాగంగా నిడదవోలు జనసేన
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా నిడదవోలు జనసేన నాయకులు చింతలపూడి కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉలుసు సౌజన్య, తులా చినబాబు, పాల వీరాస్వామి, కాకర్ల నాని, నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం హజరవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.01.43-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.01.43-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.01.44-PM-1024x577.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-23-at-8.01.44-PM-1-1024x576.jpeg)